ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-22T05:24:19+05:30

బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి

వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌: రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్‌ సోమవారం తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాండూరు మండల పరిధిలోని గ్రామాల రైతులకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేసినప్పటికీ, అట్టి డబ్బులు తీసుకోకుండా రైతులఖాతాలను హోల్డ్‌లో పెట్టి బ్యాంకు మేనేజర్‌ రైతులను తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రైతులకు రైతుబంధు డబ్బులు చెల్లించే విధంగా అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  సీపీఎం నాయకులు మహేష్‌, నర్సింహులు, రైతులు నరేంద్రప్ప, నర్సప్ప, మల్లేష్‌, గౌరిశంకర్‌, అక్బర్‌, సంతోష్‌, వెంకటప్ప, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising