ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరుకుపోతున్న ధాన్యం

ABN, First Publish Date - 2021-05-11T05:09:12+05:30

పేరుకుపోతున్న ధాన్యం

పెద్దనందిగామలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యం బస్తాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తరలించేందుకు లారీల కొరత 


కొడంగల్‌: రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోంది. మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 3న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,453 బస్తాల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో సంఘం సభ్యులు కొనుగోళ్లను నిలిపివేశారు.  సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-05-11T05:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising