ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం

ABN, First Publish Date - 2021-12-06T20:58:07+05:30

షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం సృష్టించాయి. తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. బాధిత విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: షాద్‌నగర్‌లోని గురుకుల పాఠశాలలో ఎలుకల వీరంగం సృష్టించాయి. తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. బాధిత విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలుకల నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు నానాయాతన పడుతున్నారు. గురుకుల విద్యార్థుల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులు, సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-06T20:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising