ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్‌సింగ్

ABN, First Publish Date - 2021-09-03T15:36:32+05:30

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు రకుల్‌ప్రీత్‌ను ప్రశ్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఈడీ విచారణకు హాజరైంది. డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు రకుల్‌ప్రీత్‌ను ప్రశ్నిస్తున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ 2, 3 ప్రకారం రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆడిటర్లతో సహా ఈడీ విచారణకు రకుల్ ప్రీత్‌సింగ్ హాజరైంది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్, ఛార్మిలను ఈడీ ప్రశ్నించింది.

Updated Date - 2021-09-03T15:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising