ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోటస్ పాండ్‌లో ఘనంగా రాఖీ పండగ

ABN, First Publish Date - 2021-08-22T21:43:43+05:30

లోటస్ పాండ్‌లో ఘనంగా రాఖీ పండగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీలు కట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లోటస్ పాండ్‌లో ఘనంగా రాఖీ పండగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు షర్మిల రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Updated Date - 2021-08-22T21:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising