ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాజాసింగ్

ABN, First Publish Date - 2021-07-19T21:02:45+05:30

మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపు ఇచ్చారు. ఏ క్షణమైన హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తే అవకాశముందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌లో రోజు వర్షాలు కురుస్తున్నాయని దీంతో  హిమాయత్‌సాగర్, గండిపేటకు భారీగా వరద నీరు  చేరుతుందని, ఏ క్షణమైన  గేట్లు ఎత్తే అవకాశముందని రాజాసింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-19T21:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising