ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna Sirisilla: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-07-17T13:06:30+05:30

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రుద్రంగి ఎల్లమ్మగుడి సమీపంలో చోటు చేసుకుంది. శనివారం కూలిపనికి వెళ్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రుద్రంగి ఎల్లమ్మగుడి సమీపంలో చోటు చేసుకుంది. శనివారం కూలిపనికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహారాష్ట్రకి చెందిన సందీప్ చౌహన్ (18), ధనజీ(14)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-07-17T13:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising