ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna Sirisilla: ఆలయ అర్చకులు లోపలికి రాకుండా తాళం వేసిన అటెండర్

ABN, First Publish Date - 2021-09-02T16:43:22+05:30

శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: వేములవాడ దేవస్థానంలో అర్చకులను అటెండర్ అడ్డుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో పదే పదే లోపలికి వెళ్లడం.. బయటకు రావడం ఏంటని అటెండర్ అర్చకులను ప్రశ్నించారు. అర్చకులు ఆలయంలోకి రాకుండా గేట్‌కు తాళం వేసి అటెండర్ దేవయ్య అడ్డుపడ్డారు. అంతేకాకుండా ఆలయ స్థానాచార్యులు భీమశంకర్‌ను కూడా బయటే ఉంచి అటెండర్ దేవయ్య గేటుకు తాళం వేశారు. దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

Updated Date - 2021-09-02T16:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising