Rajanna Sirisilla: మిడ్ మానేరు జలాశయానికి భారీగా వరద
ABN, First Publish Date - 2021-09-02T13:34:57+05:30
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్లు నిండుకుండలా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయానికి భారీగా
రాజన్నసిరిసిల్ల: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్లు నిండుకుండలా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మిగతా గేట్లను మూసి రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు.
Updated Date - 2021-09-02T13:34:57+05:30 IST