ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanna Sirisilla: అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా..వలస కూలి మృతి

ABN, First Publish Date - 2021-07-30T13:26:37+05:30

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కూలి రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కూలి రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కలకత్తాకు చెందిన వలస కూలి రమేష్‎గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-07-30T13:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising