ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమజ్జనంపై పోలీసుల నోటీసులు సరికాదు: రాజాసింగ్

ABN, First Publish Date - 2021-09-12T21:22:25+05:30

సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుపట్టారు. నిమజ్జనం ఎక్కడ చేయాలో చెప్పకుండా మండపాల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని విమర్శించారు. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం వద్దంటే ప్రగతి భవన్ వద్ద విగ్రహాలు పెడతామని రాజాసింగ్ హెచ్చరించారు.

Updated Date - 2021-09-12T21:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising