ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సంఘీభావంగా... 19న రాజ్‌భవన్‌ ముట్టడి: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2021-01-17T08:22:42+05:30

రైతులకు సంఘీభావంగా... 19న రాజ్‌భవన్‌ ముట్టడి: ఉత్తమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలన్న డిమాండ్‌తో ఈ నెల 19వ తేదీన రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ జాతీయ కమిటీ సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు లుంబినీ పార్క్‌ వద్ద సమావేశమై, రాజ్‌భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T08:22:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising