ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్ల తర్వాత రాజ్యం మారబోతుంది: రఘునందన్‌రావు

ABN, First Publish Date - 2021-01-19T20:40:14+05:30

ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట జిల్లా: దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంగళవారం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు వార్డులలో జెండా ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దుబ్బాక ఉప ఎన్నిక మలుపు తిప్పిందన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెట్టి భారత్ విశ్వ గురువుగా నిలిచిందని కొనియాడారు. కరోనా వచ్చి మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించిందన్నారు. రెండేళ్ల తర్వాత రాజ్యం మారబోతోందన్నారు. సిద్దిపేట పట్టణం ఊరి బయట పచ్చగా.. ఊరి లోపల గుంతల మయంగా ఉందని విమర్శించారు. 1964లో భారతీయ జనసంఘ్ ఇక్కడి నుండే ప్రారంభమైందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల పట్ల ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమైందని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-19T20:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising