ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి: రఘునందన్

ABN, First Publish Date - 2021-11-16T03:31:49+05:30

శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ గూండాల దాడిని ఆయన ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ గూండాల దాడిని ఆయన ఖండించారు. దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కార్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 

Updated Date - 2021-11-16T03:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising