ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈటల రాజేందర్‌ను పరామర్శించిన రఘనందనరావు, రాజాసింగ్

ABN, First Publish Date - 2021-08-01T17:17:59+05:30

ఈటల రాజేందర్‌ను పరామర్శించిన రఘనందనరావు, రాజాసింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను అపోలో ఆసుపత్రిలో రఘనందనరావు, రాజాసింగ్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి సోమవారం ఈటల డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు. హుజురాబాద్ కు చేరుకున్న వెంటనే ఈటల పాదయాత్రను కొనసాగిస్తారని చెప్పారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ఈటల గెలవటం‌ ఖాయమని రాజాసింగ్ అన్నారు. ఏడోసారి ఈటల ఎమ్మెల్యేగా గెలవటం ఖాయమని రాజాసింగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-01T17:17:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising