ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు లక్షల మందితో బహిరంగ సభ: ఆర్‌.కృష్ణయ్య

ABN, First Publish Date - 2021-03-06T12:18:47+05:30

బీసీలను పాలకులు యాచకులుగా మార్చివేశారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర: బీసీలను పాలకులు యాచకులుగా మార్చివేశారని, ఇది ఇక చెల్లదని ‘మేము ఎంతో - మా వాటా కూడా అంతే’ ఇవ్వాలన్న డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఈ నెలాఖరున 2లక్షల మందితో నగరంలో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం కాచిగూడ మహేంద్రగార్డెన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2021-03-06T12:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising