ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం: సత్యవతి

ABN, First Publish Date - 2021-03-24T08:39:21+05:30

గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్చి 23 (ఆంధ్రజ్యోతి):  గిరిజనుల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి  సత్యవతి రాథోడ్‌ చెప్పారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రత్యేకంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.  పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని, కేంద్రమే ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.  

Updated Date - 2021-03-24T08:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising