ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతోనే పీఆర్సీ ఆలస్యం

ABN, First Publish Date - 2021-03-06T23:39:17+05:30

కరోనా వ్యాధి కారణంగానే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కరోనా వ్యాధి కారణంగానే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం ఆలస్యమైందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో పెన్షనర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తమ ప్రభుత్వ అభిమతం కాదన్నారు. కరోనా కారణంగా ఆర్థికస్థితి బాగా లేకపోయినా ఉద్యోగులందరికి జీతాలు ఇచ్చామన్నారు.


విదేశాలలో ఉన్న నల్లడబ్బును తిరిగి దేశానికి రప్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. 70 ఏళ్లలో ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు పరచింది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-03-06T23:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising