ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని ఇండియా గేట్ ముందు పారాబోస్తాం: ప్రశాంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-25T00:03:14+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వం కొనే వడ్లను ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పారాబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం కొనే వడ్లను ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పారాబోస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల తరపున కేంద్రం వైఖరిని ఖండించారు.60 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి వచ్చే ధాన్యాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుటుందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-12-25T00:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising