ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా

ABN, First Publish Date - 2021-04-18T17:13:40+05:30

దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్‎లు వాయిదాపడ్డాయి. తాజాగా జేఈఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు నేషనల్ ఎంట్రెన్స్‎లు వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ కూడా ఈ జాబితాలో చేరింది. జేఈఈ మెయిన్స్‌-2021 పరీక్ష వాయిదా పడింది. ఈనెల 27, 28, 30న జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సివుంది. అయితే.. కరోనా వైరస్ దృష్ట్యా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తదుపరి పరీక్ష తేదీకి 15 రోజుల ముందు విద్యార్థులకు సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చిలో పూర్తయ్యాయి. ఇక మూడో సెషన్ కరోనా వల్ల వాయిదా పడింది.

Updated Date - 2021-04-18T17:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising