ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారు: పొన్నాల లక్ష్మయ్య

ABN, First Publish Date - 2021-10-13T21:38:48+05:30

తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహిగా కేసీఆర్ నిలిచిపోతారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ఆరోపించారు. కేసీఆర్ ఓంటెద్దు పోకడలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్‌కు ఊరికేపోదని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-13T21:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising