ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు: పొంగులేటి

ABN, First Publish Date - 2021-04-14T17:46:23+05:30

భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలన్నారు. పశ్చిమబెంగాల్‌లో‌ మమత బెనర్జీ రాజ్యాంగం, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని హామీ ఇచ్చారని.. అది ఇంత వరకు అమలులోకాలేదని పొంగులేటి సుధాకర్ అన్నారు.

Updated Date - 2021-04-14T17:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising