ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌లో ముగిసిన పోలింగ్

ABN, First Publish Date - 2021-12-10T23:00:44+05:30

ఫూర్వ కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: ఫూర్వ కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 1324 ఓట్లకు గాను 1320 ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. పట్టణంలోని ఎస్సారార్ కాలేజీకి బ్యాలెట్ బాక్స్‌లను తరలించారు. కరీంనగర్ పోలింగ్ కేంద్రంలో టీఆర్‌ఎస్, పోలీస్ ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 14న కౌంటింగ్ జరుగునుంది. 



Updated Date - 2021-12-10T23:00:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising