ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జహీరాబాద్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-09-07T23:04:58+05:30

జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్‌లో ఆగస్ట్‌ 27న భారీ చోరీ జరిగింది. ఈ దొంగతనాన్ని పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మీర్‌ఖాజమ్ అలీఖాన్‌ను అరెస్టు చేసారు. నిందితుడి దగ్గర నుంచి 37 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసు ఛేదించిన సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్‌ను డీఎస్పీ శంకర్ రాజు అభినందించారు. 

Updated Date - 2021-09-07T23:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising