ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి కొత్తగూడెం హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-04-15T00:15:26+05:30

గత సంవ్సతరం జిల్లాలో జరిగిన హత్య మిస్టరీని భద్రాద్రి పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం:  గత సంవ్సతరం జిల్లాలో జరిగిన హత్య మిస్టరీని భద్రాద్రి పోలీసులు ఛేదించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని వారు పేర్కొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 23న అంబేద్కర్ సెంటర్‌లోని ఓంకార్ ఫ్రూట్స్ దుకాణం పైన అనుమానాస్పద స్థితిలో యర్రంశెట్టి బసవ పార్వతమ్మ (68) మృతి చెందింది. డబ్బుల కోసం సొంత కొడుకే హత్య చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. నిందితుడిని మృతురాలి రెండో కొడుకు శ్రీనివాస్ రావుగా పోలీసులు గుర్తించారు. తన తల్లికి వచ్చిన ఆస్తి  వాటాలో 9 లక్షల రూపాయలను శ్రీనివాస్ రావు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులను తిరిగి తనకు ఇవ్వాలని తన కొడుకును తల్లి అడిగిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో డబ్బులు ఇస్తానని నమ్మించి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన తల్లిని  శ్రీనివాస్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-04-15T00:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising