ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4న జోడేఘాట్‌ నుంచి పోడుయాత్ర : చాడ

ABN, First Publish Date - 2021-07-27T08:50:46+05:30

పోడు సాగుదారులకు అండగా నిలిచేందుకు జోడేఘాట్‌ కుమ్రం భీమ్‌ స్థూపం నుంచి ఆగస్టు 4న పోడు యాత్ర’ ప్రారంభించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జులై 26(ఆంధ్రజ్యోతి): పోడు సాగుదారులకు అండగా నిలిచేందుకు జోడేఘాట్‌ కుమ్రం భీమ్‌ స్థూపం నుంచి ఆగస్టు 4న పోడు యాత్ర’ ప్రారంభించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మగ్ధుంభవన్‌లో పోడుయాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ యాత్ర 8న భద్రాచలంలో ముగుస్తుందన్నారు. సీపీఐ ప్రతినిధి బృందం మంగళ, బుధవారాల్లో కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను సందర్శించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-27T08:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising