రోశయ్య సేవలు మరువలేనివి: PM modi
ABN, First Publish Date - 2021-12-04T19:47:18+05:30
మాజీ సీఎం రోశయ్య మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని అన్నారు. గవర్నర్గా పని చేసినప్పుడు రోశయ్యతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రోశయ్య సేవలు మరువలేనివన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Updated Date - 2021-12-04T19:47:18+05:30 IST