ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-09-17T17:34:02+05:30

జాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేపీహెచ్‌బీ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షబ్బీర్, మొహమ్మద్ ఆదిల్, షేక్ షరీఫ్ అనే ముగ్గురు వ్యక్తులు వైజాగ్ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కేపీహెచ్‌బీ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ షబ్బీర్, మొహమ్మద్ ఆదిల్, షేక్ షరీఫ్ అనే ముగ్గురు వ్యక్తులు వైజాగ్ నుంచి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించేందుకు యత్నస్తున్నారు. పక్కా సమాచారంతో సర్దార్ పటేల్ నగర్‌లో గంజాయి సంచులతో ఉన్న ముగ్గురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 11 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, 4,500 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-09-17T17:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising