వ్యక్తి గొంతుకోసి దారుణ హత్య
ABN, First Publish Date - 2021-04-21T13:21:49+05:30
జనగామ: వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జనగామ: వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం సముద్రాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. సముద్రాలకు చెందిన మహమ్మద్ అజీమియా (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసం అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-04-21T13:21:49+05:30 IST