ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-23T15:22:21+05:30

బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్తునగర్ గ్రామ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెంబి మండల్ మందపల్లికి చెందిన పుసుకురి రాజేష్ (27) మృతి చెందాడు. 

Updated Date - 2021-10-23T15:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising