ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లి చేసే స్తోమత లేక బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం

ABN, First Publish Date - 2021-02-06T16:04:18+05:30

మహబూబ్‌నగర్ : పెళ్లి చేసే స్తోమత లేక 17 ఏళ్ల బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్ : పెళ్లి చేసే స్తోమత లేక 17 ఏళ్ల  బాలికను రాజస్థాన్ వాసికి అమ్మే యత్నం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేట మండలం హజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలిలోని కుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులకు బాలిక బంధువు ఒకరు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది. పోలీసులు దీనిని అడ్డుకొని అమ్మాయిని స్టేట్ హోమ్‌కు తరలించారు. 


Updated Date - 2021-02-06T16:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising