ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-04-13T18:52:40+05:30

యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌ర్సింహా స్వామి దేవాస్థాన శ్రీ ప్లవ నామ ఉగాది పంచాంగాన్ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: యాదాద్రి శ్రీల‌క్ష్మిన‌రసింహ స్వామి దేవాస్థానం శ్రీ ప్లవ నామ ఉగాది పంచాంగాన్ని ప్రభుత్వ సలహాదారు రమణాచారితో కలిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గుల‌కుంట‌లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే  పంచాంగ ప‌ఠ‌నం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు వేణుగోపాల చారి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, రీజినల్ జాయింట్ కమిషనర్ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T18:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising