భద్రాద్రి రాముడికి వరి విత్తనాలు
ABN, First Publish Date - 2021-07-04T03:14:45+05:30
భద్రాద్రి రాముడికి వరి విత్తనాలను భక్తులు సమర్పించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు
భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రి రాముడికి వరి విత్తనాలను భక్తులు సమర్పించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రతి ఏడాది కోటి తలంబ్రాలు సమర్పిస్తారు. కోటి తలంబ్రాలను పండించేందుకు వరి విత్తనాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు తీసుకువచ్చారు. వరి విత్తనాలకు అర్చకులు ప్రేత్యేక పూజలు చేసారు.
Updated Date - 2021-07-04T03:14:45+05:30 IST