ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి రాముడికి వరి విత్తనాలు

ABN, First Publish Date - 2021-07-04T03:14:45+05:30

భద్రాద్రి రాముడికి వరి విత్తనాలను భక్తులు సమర్పించారు. ఏపీలోని తూర్పు గోదావరి‌ జిల్లాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రికొత్తగూడెం‌: భద్రాద్రి రాముడికి వరి విత్తనాలను భక్తులు సమర్పించారు. ఏపీలోని తూర్పు గోదావరి‌ జిల్లాకు చెందిన కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యులు సీతారాముల కల్యాణానికి ప్రతి ఏడాది కోటి తలంబ్రాలు సమర్పిస్తారు. కోటి తలంబ్రాలను పండించేందుకు  వరి విత్తనాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం భక్తులు తీసుకువచ్చారు. వరి విత్తనాలకు అర్చకులు ప్రేత్యేక పూజలు చేసారు. 


Updated Date - 2021-07-04T03:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising