ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్రస్ కోసం అనాథల పోరాటం

ABN, First Publish Date - 2021-07-31T21:00:24+05:30

అనాథలు తమ అడ్రస్ కోసం పోరుబాట పట్టారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసేందుకు ఖాజీపేట రైల్వేస్టేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాజీపేట: అనాథలు తమ అడ్రస్ కోసం పోరుబాట పట్టారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసేందుకు ఖాజీపేట రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లారు. అనాథల తరపున పోరాటం చేస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమం నిర్వహకులు, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లారు. అనాథలకు అడ్రస్, గుర్తింపుకార్డులు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఇన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ, ప్రధానితో సహ పలువురు కేంద్రమంత్రులను కలుస్తామని తెలిపారు.  

Updated Date - 2021-07-31T21:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising