ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడేళ్లలో ఒకే ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్‌: షర్మిల

ABN, First Publish Date - 2021-11-25T09:11:26+05:30

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్‌ మాత్రమేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్‌ మాత్రమేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విమర్శించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు పుంఖానుపుంఖాలుగా టెండర్లు జారీ అవుతున్నాయని, ఉద్యోగాల భర్తీపై మాత్రం పెదవి విప్పడం లేదని ట్విట్టర్‌ వేదికగా ఆమె ఆరోపించారు. నిరుద్యోగులకు ఏజ్‌ బార్‌ అవుతున్నా దొరగారికి సోయి రావడం లేదని మండిపడ్డారు.  

Updated Date - 2021-11-25T09:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising