3 నుంచి 1, 2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు
ABN, First Publish Date - 2021-08-01T11:51:26+05:30
ఆగస్టు 3 నుంచి 1, 2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరోనా విపత్తు నేపథ్యంలో.. జూలై 1 నుంచి రాష్ట్రంలో
హైదరాబాద్: ఆగస్టు 3 నుంచి 1, 2 తరగతులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. కరోనా విపత్తు నేపథ్యంలో.. జూలై 1 నుంచి రాష్ట్రంలో ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.
Updated Date - 2021-08-01T11:51:26+05:30 IST