ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-11-13T23:19:31+05:30

జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గూడూరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. గూడూరు మండలంలోని రాములు తండాలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా మేతకు వెళ్లిన 10 గొర్రెలకు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామ పొలిమేరలో అమర్చిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి భూమిలోకి అమర్చిన ఎర్త్ వైర్ చుట్టూ రక్షణ కవచం లేకపోవటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుదాఘాతంతో ఒకరు మరణించడంతో అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-11-13T23:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising