ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నుంచి ఓటుకు నోటు కేసు తుది విచారణ

ABN, First Publish Date - 2021-03-02T12:29:13+05:30

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తుది విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ నెల 8న ప్రారంభం కానుంది. 8న కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తుది విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈ నెల 8న ప్రారంభం కానుంది. 8న కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారు స్టిఫెన్సన్‌కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. సోమవారం నాటి విచారణలో నిందితుల ఫోన్‌ రికార్డింగ్‌, డీవీఆర్‌లను దర్యాప్తు అధికారులు కోర్టుకు అందజేశారు. కోర్టుకు ఏంపీ రేవంత్‌రెడ్డి, సహ నిందితులు హాజరయ్యారు.

Updated Date - 2021-03-02T12:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising