ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26న ఈశాన్య రుతు పవనాలు

ABN, First Publish Date - 2021-10-21T09:59:03+05:30

నైరుతి రుతుపవనాలు ఈనెల 23 తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల నుంచి, తర్వాత మూడు రోజుల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు ఈనెల 23 తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల నుంచి, తర్వాత మూడు రోజుల్లో (26న) భారతదేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. నైరుతి నిష్క్రమించగానే ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని, రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని డైరెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-21T09:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising