ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ABN, First Publish Date - 2021-09-17T00:17:56+05:30

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్‌ ఐఏఎస్‌లకు  సీబీఐ, ఈడీ కోర్టు వారెంట్‌ను జారీ చేసింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై సీబీఐ, ఈడీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌‌ను జారీ చేసింది. ఈడీ కేసుల విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టే లేనందున విచారణకు షెడ్యూల్‌ ఖరారు చేయాలని కోర్టును ఈడీ కోరింది. వాన్‌పిక్‌, దాల్మియా, జగతి పబ్లికేషన్స్‌, రాంకీ కేసుల విచారణను కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-17T00:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising