కేసీఆర్ హయాంలో కరెంట్ కొరత లేదు: హరీష్రావు
ABN, First Publish Date - 2021-07-01T21:21:14+05:30
సీఎం కేసీఆర్ హయాంలో కరెంట్ కొరత లేదని మంత్రి హరీష్రావు అన్నారు.
సిద్దిపేట: సీఎం కేసీఆర్ హయాంలో కరెంట్ కొరత లేదని మంత్రి హరీష్రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉండేవని చెప్పారు. మల్లన్న సాగర్ పూర్తయితే ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకోవచ్చని అన్నారు. రైతు బంధు ద్వారా 7300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమచేశామని హరీష్రావు తెలిపారు.
Updated Date - 2021-07-01T21:21:14+05:30 IST