ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్తు చార్జీలు పెంచట్లేదు: జగదీశ్‌ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-21T08:44:22+05:30

రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. శనివారం శాసనమండలిలో పశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. శనివారం శాసనమండలిలో పశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ కాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వచ్చాయనడం అవాస్తమన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనని, వాటిని పరిశీలించి సరిదిద్దామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-21T08:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising