ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపు ఎగుమతులను కొనసాగించాలి : ఎంపీ

ABN, First Publish Date - 2021-04-16T05:51:08+05:30

కేం ద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులను కొనసాగించాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. గురువారం కేంద్ర మంత్రులు అ మిత్‌షా, నరేంద్రతోమర్‌, పీయూష్‌గోయల్‌లకు లేఖలు రాశారు. పసుపు దిగుమతులు నిలిపివేసి ఎగుమతులు ప్రోత్సహించడంతో రైతులకు లాభం జరుగుతుందని లేఖ లో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15:(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కేం ద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులను కొనసాగించాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. గురువారం కేంద్ర మంత్రులు అ మిత్‌షా, నరేంద్రతోమర్‌, పీయూష్‌గోయల్‌లకు లేఖలు రాశారు. పసుపు దిగుమతులు నిలిపివేసి ఎగుమతులు ప్రోత్సహించడంతో రైతులకు లాభం జరుగుతుందని లేఖ లో పేర్కొన్నారు. ఈ ఏడాది దిగుమతులను నిలిపివేసి ఎ గుమతులను ప్రోత్సహించడంతో క్వింటాలు ధర  రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగిందన్నారు. గత ఏ డాది రైతులు 5 వేల నుంచి రూ.7 వేలు పసుపు అమ్ము కున్నారని తెలిపారు. ఎగుమతులను ఇదే రీతిలో కొనసాగించడంతో రైతులకు ధర వస్తుందని మంత్రులను కోరా రు. నిజామాబాద్‌ జిల్లాలో నాణ్యమైన పసుపు పండుతుందని, ఇక్కడి రైతులను ఆదుకునేందుకు దిగుమతుల ను నిలిపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-16T05:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising