ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN, First Publish Date - 2021-01-21T04:27:49+05:30

మండలంలోని నంది వాడ గ్రామానికి చెందిన సంతోషి(22) మరణించి నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడ్వాయి, జనవరి 20: మండలంలోని నంది వాడ గ్రామానికి చెందిన సంతోషి(22) మరణించి నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. నందివాడ గ్రా మానికి చెందిన సంతోషి కి పెళ్లి జరిగి ఐదు సంవ త్సరాలైంది. పిల్లలు లేర ని మనస్తాపం చెంది సో మవారం పురుగుల మం దు తాగింది. దీంతో కుటుంబీకులు కామారెడ్డి లోని ఓ ఆసుపత్రికి తర లించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి తల్లి సల్లుభాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-21T04:27:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising