ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

ABN, First Publish Date - 2021-02-25T04:43:16+05:30

మండల కేంద్రంలోని శివార్‌ రాంరెడ్డి పల్లెకు చెందిన మామిండ్ల పోచయ్య(58) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ రాములు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీపేట, ఫిబ్రవరి 24: మండల కేంద్రంలోని శివార్‌ రాంరెడ్డి పల్లెకు చెందిన మామిండ్ల పోచయ్య(58) మృతి చెందినట్లు ఏఎస్‌ఐ రాములు తెలిపారు. మంగళవారం ఎగువమానేర్‌లోకి చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశా త్తు తెప్పపై నుంచి పడడంతో చేపల వల కాళ్లకు చుట్టు కుంది. దీంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. మృతుడి కు మారుడు మామిండ్ల సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరి యా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-02-25T04:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising