లింబాద్రిగుట్టపై కొవిడ్ నిబంధనల మేరకే దర్శనలు
ABN, First Publish Date - 2021-04-10T05:43:03+05:30
: దేవదాయ శాఖ ఆదేశాల మేరకు భీమ్గల్ శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి గుట్టపై కొవిడ్ నిబంధనల మేరకే స్వామివారి దర్శనాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు.
భీమ్గల్, ఏప్రిల్9: దేవదాయ శాఖ ఆదేశాల మేరకు భీమ్గల్ శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి గుట్టపై కొవిడ్ నిబంధనల మేరకే స్వామివారి దర్శనాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. ఈ సందర్భంగా కొండపై దర్శనల సందర్భంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సామాజిక దూరం పాటిస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతి ఉందన్నారు. స్వామివారి దర్శనం అన్నదానం, అన్నప్రసాదం, అర్చనలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-04-10T05:43:03+05:30 IST