ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటికుంటలో పడి ఇద్దరు బాలుర మృతి

ABN, First Publish Date - 2021-06-23T06:01:51+05:30

మండలంలోని జనగామ గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు కార్తిక్‌(15), సంతో్‌ష్‌(14) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మంగళవారం మృతిచెందారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. యాడారం గ్రామంలో బంధువుల మరణానికి వెళ్లి

నీటికుంటలో పడి మృతిచెందిన కార్తిక్‌, సంతోష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీపేట, జూన్‌ 22: మండలంలోని జనగామ గ్రామానికి చెందిన రామస్వామి కుమారులు కార్తిక్‌(15), సంతో్‌ష్‌(14) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మంగళవారం మృతిచెందారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. యాడారం గ్రామంలో బంధువుల మరణానికి వెళ్లి వచ్చి బూరకుంటలో స్నానం చేస్తుండగా కాళ్లు జారి లోతైన గుంతలోకి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీటమునిగి చనిపోయినట్లు తెలిపారు. కళ్లముందే కన్నకొడుకులు నీటమునగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి రామస్వామి ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2021-06-23T06:01:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising