ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కోసం గిరిజన మహిళల ధర్నా

ABN, First Publish Date - 2021-12-03T04:47:02+05:30

మండలంలోని జగ దాంబ తండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు గురువారం ఽఖాళీ బిందెలతో ధర్నా చేశారు.

జగదాంబ తండాలో తాగు నీటి కోసం ధర్నా చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లింగంపేట, డిసెంబరు 2: మండలంలోని జగ దాంబ తండాలో తాగునీటి కోసం గిరిజన మహిళలు గురువారం ఽఖాళీ బిందెలతో ధర్నా చేశారు. గత వారం రోజులుగా మిసన్‌ భగీరథ నీ రు రాకపోవడంతో తండాలో తాగునీరు లేక వ్యవసా య బోరుబావుల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. తండాలో ఉన్న బోరుబావికి విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోవడం తో తండాలో తాగునీటి కోసం నానా తిప్పలు పడుతున్నా మన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్‌కు, ఇతర అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తండాలోని బోరు మోటారుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, మిషన్‌ భగీరథ నీరు తండాకు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2021-12-03T04:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising