ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు మెమోలు జారీ

ABN, First Publish Date - 2021-07-09T05:17:28+05:30

మండలంలోని హనుమాన్‌ ఫారం, గాంధీ నగర్‌, లింగాపూర్‌ పంచాయతీ కార్యదర్శులకు గురువారం డీఎల్‌పీవో నాగరాజు మెమోలు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, జూలై 8 : మండలంలోని హనుమాన్‌ ఫారం, గాంధీ నగర్‌, లింగాపూర్‌ పంచాయతీ కార్యదర్శులకు గురువారం డీఎల్‌పీవో నాగరాజు మెమోలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాలను గు రువారం సందర్శించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు సరిగ్గా నాటక పోవడంతో హనుమాన్‌ ఫారం పంచాయతీ కార్యదర్శి రాజగంగు, గాంధీ నగర్‌ పంచాయతీ కార్యదర్శి అంజలి, లింగాపూర్‌ పంచాయతీ కార్యదర్శి సునీతలకు మెమోలు జారీ చేశారు. 24 గంటల్లో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సమాధానం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజ్‌కాంత్‌రావు, ఏపీఎం భూమేష్‌ గౌడ్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-07-09T05:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising