ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-30T05:14:53+05:30

యువత దేశ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని బోధన్‌ ఏసీపీ రామారావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌రూరల్‌, అక్టోబరు 29 : యువత దేశ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని బోధన్‌ ఏసీపీ రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో నిజామాబాద్‌ యూనిట్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాల నుంచి ప్రస్తుత యువత స్ఫూర్తి పొంది దేశాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. అనంతరం ఏసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వీరప్రసాద్‌, విజయ్‌కుమార్‌, రాహుల్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising